hyderabadupdates.com Gallery అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!

అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న “అఖండ 2” సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. “అఖండ” ఇచ్చిన ఘనవిజయం తర్వాత ఈ జోడీ మళ్లీ కలవడం సినీప్రియుల్లో పెద్ద ఎగ్జైట్‌మెంట్‌ క్రియేట్ చేసింది.

ఇక బాలయ్య మాస్ ఎనర్జీ, బోయపాటి డైరెక్షన్‌ కలిస్తే థియేటర్లలో మళ్లీ ఒక సెన్సేషన్‌ తప్పదనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. కానీ ఈసారి ప్రచార కార్యక్రమాల విషయంలో మాత్రం మేకర్స్ కొంత నెమ్మదిగా ఉన్నారని అభిమానులు గమనిస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కాబోతున్నా, ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక చిన్న గ్లింప్స్‌ మాత్రమే విడుదల చేశారు.

సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో, ప్రమోషన్ల వేగం పెంచాల్సిన సమయం ఇది అని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం తీసుకురావాలంటే కొత్త పోస్టర్లు, టీజర్లు, పాటలు వరుసగా విడుదల చేస్తే బజ్ పెరుగుతుందని సినీ నిపుణులు అంటున్నారు.
The post అఖండ 2 స్పీడు పెంచాల్సిందే! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులుBomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేళుళ్ళతో దేశం అట్టుడుకుతున్న వేళ… పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపారు. అందులో దిల్లీ, కోల్‌కతా,

Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌

  బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ‘ఒక్క ఛాన్స్‌ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల… రాష్ట్రంలో శాంతిభద్రతలు

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

      పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ