Real estate investment in Mumbai demands precision, preparation, and perspective. This guide outlines what to evaluate before you buy apartment in Mumbai, from legal compliance and budgeting to area strategy
Real estate investment in Mumbai demands precision, preparation, and perspective. This guide outlines what to evaluate before you buy apartment in Mumbai, from legal compliance and budgeting to area strategy
Professionals approach property in Mumbai through structured evaluation and strategic negotiation, prioritising location efficiency, amenity relevance, and planning quality. With employment hubs, infrastructure corridors, and established neighbourhoods in close alignment,
Maharashtra government may revise ready reckoner (RR) rates by over 5% from April due to mounting fiscal pressure and a rising debt burden. Officials indicated a revision is imminent, with
అమరావతి : రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా
అమరావతి : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు దేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలు అవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్
తిరుమల : ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం కలిగిన ఏకైక ఆలయంగా వినుతికెక్కిన తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఇప్పటికే నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర ఇవాళ పూర్తి స్తాయిలో
అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36
అమరావతి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా న్యాయపరమైన అడ్డంకులు
అమరావతి : ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడు, భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి స్త్రీ శక్తి పథకం పై అడిగిన ప్రశ్నలకు
ముంబై : సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టును 7 పరుగుల తేడాతో ఓడించి నేరుగా ఫైనల్ కు చేరుకుంది భారత జట్టు. ముందుగా మైదానంలోకి దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 253 రన్స్ చేసింది. ఇందులో సంజు శాంసన్