ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్: సింగిల్ స్క్రీన్స్ హౌస్ఫుల్.. ఫాస్ట్ ఫిల్లింగ్లో మల్టీప్లెక్స్లు!
Related Post
జగన్ కోర్టు యాత్రలు చేసుకుంటే బెటర్ : టీడీపీజగన్ కోర్టు యాత్రలు చేసుకుంటే బెటర్ : టీడీపీ
తనపై ఉన్న వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ అధినేత జగన్.. తాజాగా హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టు
మళ్ళీ పాదయాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?మళ్ళీ పాదయాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా మారుతుంది. మారుతున్న కాలాల్లో మారుతున్న ప్రజల అభిప్రాయాలు పార్టీలపై ఉన్న విశ్వసనీయత వంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు పాదయాత్రలు చేసి సెంటిమెంటును
వైసీపీ.. జనసేన… ఇద్దరికీ ఒకటే సమస్యవైసీపీ.. జనసేన… ఇద్దరికీ ఒకటే సమస్య
రాష్ట్రంలోని కీలక పార్టీలకు కార్యకర్తల కొరత వెంటాడుతోంది. నిజానికి కార్యకర్తల దన్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలకు..