hyderabadupdates.com Gallery ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు

ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు

ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు post thumbnail image

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌నంగా మారాడు. త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడు రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. త‌న‌కు లెక్క‌కు మించిన ఆస్తులు ఉన్నాయి. మ‌రో వైపు త‌న‌కు త‌న భ‌ర్త విజ‌య్ నుండి విడాకులు కావాలంటూ భార్య సంగీత విజ‌య్ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో పిటిష‌న్ స్వీక‌రించిన కోర్టు విచార‌ణ‌కు రావాల్సిందిగా విజ‌య్ కు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలు కొన‌సాగుతుండ‌గానే మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో త‌న భార్య గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్వంత పార్టీకి చెందిన మ‌హిళా నేత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు విజ‌య్. ఇలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక మ‌హిళ‌ల‌కు ఏం న్యాయం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.
ఓ వైపు అన్ని వైపుల నుంచి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి వ‌స్తున్న విమ‌ర్శ‌లు, దాడుల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జోసెఫ్ విజ‌య్. ఇదే క్ర‌మంలో ఊహాగానాల‌కు మ‌రింత ఊతం ఇచ్చేలా న‌టి త్రిష కృష్ణ‌న్ తో క‌లిసి విజ‌య్ ఓ ఫంక్ష‌న్ కు బ‌హిరంగంగానే హాజ‌రు కావ‌డం వైర‌ల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీరిపై మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. వీరి సంబంధానికి సంబంధించి బాలీవుడ్ డైరెక్ట‌ర్ విక్రమ్ భట్ సమర్థించారు . వారి వ్యక్తిగత జీవితాల ఆధారంగా నటులపై తీర్పు చెప్పవద్దని కోరారు. వారి సినిమాలు మనవి. వారి జీవితాలు మనవి కావు అనే క్యాప్ష‌న్ కూడా జోడించారు.
The post ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములుశ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లుసంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లు

హైద‌రాబాద్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇక్క‌డ ఉన్న వారంతా జ‌ర్నీ చేస్తారు. ఇప్ప‌టికే ఆర్టీసీ సంస్థ భారీ ఎత్తున బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. అయితే

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు