hyderabadupdates.com Gallery సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం post thumbnail image

చెన్నై : చెన్నై వేదిక‌గా గురువారం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు సమిష్టిగా రాణించింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిలో 72 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరుకునేందుకు వీలవుతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు భారీ స్కోరు న‌మోదు చేసింది. కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 256 ప‌రుగులు చేసింది. పొట్టి ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఇది అరుదైన రికార్డ్ టీమిండియా త‌ర‌పున‌.
సంజూ శాంస‌న్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శ‌ర్మ రెచ్చి పోయాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ఇషాన్ కిష‌న్ ఎప్ప‌టి లాగే దుమ్ము రేపాడు. త‌ను 38 ర‌న్స్ చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ 44 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నారు. చివ‌ర‌గా వ‌చ్చిన హార్దిక్ పాండ్యా రెచ్చి పోయాడు. త‌ను 50 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం 257 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టు స్కోర్ ను ఛేదించ‌లేక బౌల‌ర్ల ధాటికి త‌ట్టుకోలేక చ‌తికిల ప‌డింది. అయితే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 100 ర‌న్స్ లోపే ఆల్ అవుట్ చేస్తుంద‌ని అనుకుంటే కేవ‌లం 72 ప‌రుగుల తేడాతో ఓడించింది. మొత్తంగా భార‌త్ సెమీస్ ఆశ‌లు ఈ విజ‌యంతో నిలుపుకుంది.
The post సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

Election Commission : ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్,