Day: October 12, 2025

నాగ్ 100.. అక్కినేని ఫ్యామిలీ ధమాకా?నాగ్ 100.. అక్కినేని ఫ్యామిలీ ధమాకా?

అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. తన పుట్టిన రోజైన ఆగస్టు 29న నాగ్ తన వందో చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని.. ముహూర్త వేడుకను ఘనంగా చేస్తాడని ఫ్యాన్స్

రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  మ‌రో రెండురోజుల్లోనే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను

కీర్తి సురేష్ ఈజ్ బ్యాక్కీర్తి సురేష్ ఈజ్ బ్యాక్

పరభాషా నటి అయినా అలాంటి ఫీలింగ్ ఏమీ కనిపించనివ్వకుండా.. మన వాళ్లు సొంత అమ్మాయిలా ఓన్ చేసుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో ఆమె అందరు హీరోయిన్లలో ఒకరిలాగే కనిపించింది కానీ.. ‘మహానటి’ మూవీతో మొత్తం మారిపోయింది. సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన

బ‌న్నీ-అట్లీ.. హాలీవుడ్డోళ్ల‌కే ఛాలెంజట‌బ‌న్నీ-అట్లీ.. హాలీవుడ్డోళ్ల‌కే ఛాలెంజట‌

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రి విజువలైజేషన్ వీడియో చూసే అందరూ షాకైపోయారు. ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమైంది. దీని

‘కింగ్’డమ్ పోయింది… ఆంధ్ర ‘కింగ్’ కాపాడాలి‘కింగ్’డమ్ పోయింది… ఆంధ్ర ‘కింగ్’ కాపాడాలి

మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు డెబ్యూ మూవీ సూపర్ డిజాస్టర్ అయినా అందం, చందం వల్ల అవకాశాలు బాగానే వస్తున్నాయి. కాకపోతే సక్సెస్ అందని ద్రాక్ష పండులా ఊరిస్తూ దక్కకుండా పోతోంది. విజయ్ దేవరకొండతో

హాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదుహాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని అయోమయం నెలకొంది. ఏ కొత్త సాంకేతికత వచ్చినా దాన్ని చెడు మార్గంలో ఉపయోగించడానికి చూసే వాళ్లు చాలామందే ఉంటారు. ఏఐని కూడా అలా వాడుతున్న వాళ్లకు

అణ‌చివేత‌పై అలుపెరుగని పోరుకు.. `శాంతి` స‌త్కారం: ఎవ‌రీ మ‌రియా?అణ‌చివేత‌పై అలుపెరుగని పోరుకు.. `శాంతి` స‌త్కారం: ఎవ‌రీ మ‌రియా?

ప్ర‌పంచ శాంతి దూత‌గా.. వెనుజువెలా దేశానికి చెందిన 58 ఏళ్ల మ‌రియా కొరీనా మ‌చాడో ఎంపిక‌య్యారు. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావించే `నోబెల్ శాంతి` పుర‌స్కారానికి ఈ ఏడాది మొత్తం 16 అప్లికేష‌న్లు రాగా.. వీటిలో అంద‌రినీ తోసిరాజ‌ని మ‌రియా ఎంపిక‌య్యారు.