కన్నడలో ఓ చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన రష్మిక మందన్నా.. కొన్నేళ్లలోనే పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు మొదలయ్యాయి. ఐతే
కన్నడలో ఓ చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన రష్మిక మందన్నా.. కొన్నేళ్లలోనే పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు మొదలయ్యాయి. ఐతే
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు రాజకీయాలు హాట్ హాట్గానే కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం.. టీడీపీ నాయకులు విజయం దక్కించుకున్న ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నాయకుల మధ్యే విభేదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా సొంత పార్టీ నయకులు
వైసీపీ నాయకులకు అధికారం పోయినా.. అధికార దర్పం మాత్రం పోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అనేక విషయాల్లో వైసిపి నాయకులు ఇంకా తమ తీరు మార్చుకో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం
పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం
నాయకులు అంటే.. ప్రజలకు చేరువ కావడం ఒక భాగం మాత్రమే. వారిని మెప్పిస్తేనే తిరిగి ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇదొక్కటే కాదు.. కదా? నాయకులు అన్నాక.. పార్టీ నాయకులతోనూ మమేకం కావాలి. అప్పుడే పార్టీలోనూ నాయకులకు బలమైన
Producer Bandla Ganesh has made a striking statement about actor Siddhu Jonnalagadda, calling him the next Ravi Teja of Telugu cinema. Speaking to the media at the Telusu Kada event,
Dhruv Vikram and Anupama Parameswaran’s Bison a.k.a Bison Kaalamaadan started a bit slow but later the film picked up superbly at the ticket windows. The film directed by Mari Selvaraj