రాజకీయాల్లో ఉన్నవారికి మీడియా అవసరం, మీడియా ప్రాధాన్యం కూడా అవసరం. వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ హాజరైనా మీడియా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు
రాజకీయాల్లో ఉన్నవారికి మీడియా అవసరం, మీడియా ప్రాధాన్యం కూడా అవసరం. వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ హాజరైనా మీడియా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు
ఏపీలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని వల్లె వేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా
ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని
ప్రభాస్ పుట్టినరోజుకు చాలా అప్డేట్స్ వస్తున్నా, హను రాఘవపూడి ఫౌజీ సినిమాకు సంబంధించి వచ్చిన ఒకే ఒక్క శ్లోకం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం ఒక సినిమా అప్డేట్ కాదు, ప్రభాస్ పోషించబోయే పాత్ర ఎంత పవర్ఫుల్గా
ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తూ.. అడపాదడపా హిట్లు కొడుతూ ఉండేవాడు శర్వానంద్. కానీ 2022లో ‘ఒకే ఒక జీవితం’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నాక అనూహ్యంగా అతడి కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చేసింది. రెండేళ్ల పాటు తన నుంచి సినిమానే
విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి
తల్లి శ్రీదేవి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల కిందట ‘దఢక్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది జాన్వి కపూర్. తొలి సినిమా ఆమెకు మంచి విజయాన్నే అందించింది. కానీ తర్వాత బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఆమె కోరుకున్న విజయం దక్కట్లేదు.
ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులే కాదు.. న్యూట్రల్ సినీ అభిమానులు కూడా అతడి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇదంతా గుండె లోతుల్లోంచి వచ్చిందే. ఇందులో పెయిడ్
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ప్రాంతంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తునిలోని ఒక తోటలో ఒక మైనర్ స్కూల్ బాలిక మీద అత్యాచారం చేయబోతుండగా.. నారాయణరావు అనే వృద్ధుడిని ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని
ఎక్కడైనా రాజకీయాల్లో ఉన్న నాయకులకు కుటుంబం నుంచి భరోసా ఉంటుంది. సహకారం ఉంటుంది. అదేవిధంగా మద్దతు కూడా లభిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబాల్లో రాజకీయ చిచ్చు రాజుకుంటోంది. తాజాగా కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యకు