Mega Power Star Ram Charan has once again proven his unbeatable craze! His latest video song “Chikiri Chikiri” from the upcoming Pan-India film Peddi has taken the internet by storm,
Mega Power Star Ram Charan has once again proven his unbeatable craze! His latest video song “Chikiri Chikiri” from the upcoming Pan-India film Peddi has taken the internet by storm,
Young actor Shree Nandu is set to entertain audiences like never before with his upcoming film Psych Siddhartha, backed by Rana Daggubati’s Spirit Media. Directed by Varun Reddy and produced
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయి నుంచి
రాజకీయ రంగప్రవేశానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు నుంచి మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి తమిళ వర్షన్ రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ తనదైన స్టైల్ లో
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఒక డిబేట్ జరుగుతోంది. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కు తెలుగులో గ్లామర్ హీరోయిన్ పాత్రలే ఇస్తున్నారని, దేవర పెద్దిలో ఎక్కువ స్కిన్ షోనే కనిపించిందని, ఇలా అయితే తనలో బెస్ట్ నటిని చూసే అవకాశం
పెద్ది ఫస్ట్ ఆడియో సింగల్ చికిరి చికిరి చార్ట్ బస్టర్ అయ్యాక ఇప్పుడు నాని అభిమానుల దృష్టి అనిరుధ్ రవిచందర్ మీదకు వెళ్తోంది. ఎందుకంటే పెద్ది రిలీజైన కేవలం ఒక్క రోజు ముందు ది ప్యారడైజ్ వస్తుంది కాబట్టి. ఖచ్చితంగా క్లాష్
నోరా ఫతేహీ మళ్లీ తన గ్లామర్తో సోషల్ మీడియాలో హీటెక్కించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్కి కొత్త ఫీలింగ్ ఇచ్చాయి. ఈ ఫోటోలలో నోరా స్టేజ్ సెట్అప్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బ్లూ లైట్స్ మధ్య ఆమె లుక్ చాలా
తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి
ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు వచ్చే 15 సంవత్సరాలు మాత్రమే కాదని.. జీవితాంతం కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు.. జీవితాంతం కూటమిగా ఉంటేనే వైసీపీకి మేలు