Day: November 15, 2025

దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!

దేశానికి ఏపీ గేట్ వే(ప్ర‌ధాన ద్వారం)గా మారుతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వ‌ర్గ‌ధామంగా మారుతుంద‌ని చెప్పారు. విశాఖ‌లో శుక్ర‌వారం ప్రారంభమైన పెట్టుబ‌డుల స‌ద‌స్సును ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. రాష్ట్రంలోను, దేశంలోనూ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్న

రజినీ-కమల్ చూపు.. తెలుగు వైపు?రజినీ-కమల్ చూపు.. తెలుగు వైపు?

సౌత్ ఇండియాలో ఎన్నో దశాబ్దాల నుంచి దర్శకులు అవుతున్న వాళ్లంతా తప్పక ఒక్క సినిమా అయినా చేయాలని ఆశించే హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరో కొత్త సినిమాకు ఇప్పుడు సరైన

జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విజ‌యాన్ని తాను ముందుగానే ఊహించాన‌ని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్ప‌టికీ గెల‌వ‌దు. ఏం చేశార‌ని

వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఫుల్ రష్, దేనికో తెలుసా?వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఫుల్ రష్, దేనికో తెలుసా?

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయింది. వైజాగ్ లో సీఐఐ పార్ట్ నర్ సమ్మిట్ ఈ రోజు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు తరలి

ప్రియాంక చోప్రా జ్ఞాపకం ‘అపురూపం’ప్రియాంక చోప్రా జ్ఞాపకం ‘అపురూపం’

పెళ్లి చేసుకుని భర్తతో విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంకా చోప్రా గురించి తెలుగు మూవీ లవర్స్ మాట్లాడుకునే సందర్భం వస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా. అప్పుడెప్పుడో రామ్ చరణ్ తుఫానులో నటించిన తర్వాత మళ్ళీ తను టాలీవుడ్ స్టార్లతో జత కట్టలేదు. మనకు

జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ 24 వేల ఓట్ల‌కు పైగా తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ బాధ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోక ముందే.. బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, జాగృతి అధ్య‌క్షురాలు క‌విత

అంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవంఅంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న

పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్

విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సులో మంత్రి నారా లోకేష్ కొత్త లుక్‌లో క‌నిపించనున్నారు. అంటే ఆయ‌న ఆహార్యం, వేషం మారిపోతుంద‌ని కాదు.. ప్ర‌పంచ స్థాయి నాయకుల‌ను, వివిధ దేశాల‌కు చెందిన అధికారుల‌ను , పారిశ్రామిక వేత్త‌ల‌ను నారా లోకేష్ స్వ‌యంగా

జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందనజూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం ఎదురైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోలింగ్ ఫలితాలు స్పష్టమయ్యే సరికి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిశ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి.