డిసెంబర్ 5 రిలీజవుతున్న అఖండ 2 గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 6 బైకర్ వస్తోందన్న సంగతి జనాలకు చెబితే కానీ గుర్తు రావడం లేదు. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ బైక్ ఛేజ్ స్పోర్ట్స్
డిసెంబర్ 5 రిలీజవుతున్న అఖండ 2 గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 6 బైకర్ వస్తోందన్న సంగతి జనాలకు చెబితే కానీ గుర్తు రావడం లేదు. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ బైక్ ఛేజ్ స్పోర్ట్స్
ఐపీఎల్లో సిక్సర్ల మోత మోగించే మన ‘స్టార్లు’ ఇవాళ బంగ్లాదేశ్ కుర్రాళ్ళ ముందు చతికిలపడ్డారు. కోట్లు పలికే మన ప్లేయర్లు, కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండా సూపర్ ఓవర్లో ఫ్లాప్ అయ్యారు. అసలు స్కోర్ బోర్డు చూస్తే షాక్
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ తాండవం 2 డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా ట్రైలర్ లాంచ్
రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ దగ్గరికి ఐబొమ్మ రవి అరెస్ట్ ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియాలో తనపై సానుభూతి పెరుగుతోందని, టికెట్ రేట్ల వల్లే జనాలు పైరసీకి అలవాటు పడిపోయి అతన్ని కొందరు హీరోలా
‘ఫార్ములా – ఈరేస్’ కేసులో తనను అరెస్టు చేయరని.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయదని వ్యాఖ్యానించారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పారు. విచారణకు తాను సహకరిస్తానని
రైతులకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయాల్లో ఉంది. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం సీఎం చంద్రబాబు అన్నదాతలకు ఇవ్వరని, వారి కష్టాలు పట్టించుకోరని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు. రైతు బాంధవులు అంటే వైఎస్ కుటుంబమేనని కూడా చెబుతుంటారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సీఎం చంద్రబాబు సుదీర్ఘ లేఖ రాశారు. అయితే.. వాస్తవానికి సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడే జగన్.. ఈ లేఖను మాత్రం ఒక పద్ధతిగా “శుభాభినందనలతో” అంటూ.. ప్రారంభించడం విశేషం. అయితే.. లేఖ లోపల
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ ఖైదీలుగా ఉన్న నాయకులను మళ్లీ జైలుకు తరలిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మధ్య వైసీపీ హయాంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేశారు. ఆ సమయంలో డిస్టిలరీల
కొన్ని కొన్ని జిల్లాల్లో రాజకీయాలు భిన్నంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు-అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటున్న జిల్లాలు కొన్ని ఉండగా.. మరికొన్ని మాత్రం అధికారులే హీరోలుగా చలామణి అవుతు న్నారు. వారి మాటే వినాలన్న పట్టు కూడా పడుతున్నారు. దీంతో పాలన పరంగా ఇబ్బందులు వస్తున్నా
రాష్ట్రంలో వైసిపి నాయకుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొన్ని బలమైన నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వుడ్ నియోజకవర్గాలు ఆది నుంచి వైసీపీకి అండగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తర్వాత