టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారి రెండు భాగాల సినిమాను ఒకే పార్ట్ గా విడుదల చేసిన రాజమౌళి పదేళ్ల తర్వాత కూడా జనాన్ని థియేటర్లకు పోటెత్తేలా చేయడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. ముఖ్యంగా తెలుగు వర్షన్ రాబడుతున్న వసూళ్లు చూసి ట్రేడ్ కి
టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారి రెండు భాగాల సినిమాను ఒకే పార్ట్ గా విడుదల చేసిన రాజమౌళి పదేళ్ల తర్వాత కూడా జనాన్ని థియేటర్లకు పోటెత్తేలా చేయడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. ముఖ్యంగా తెలుగు వర్షన్ రాబడుతున్న వసూళ్లు చూసి ట్రేడ్ కి
మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా.. మాస్ జాతర. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ తిన్న ఆయన.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ చేశాడు. ‘సామజవరగమన’తో రైటర్గా మంచి పేరు సంపాదించిన భాను
ప్రస్తుతం ఏదీ దాగదు.. సోషల్ మీడియా పవర్ పుల్గా ఉంది.. ప్రధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉందని చెప్పుకొంటాం కదా!. కానీ.. కొన్ని కొన్ని కీలక విషయాలు ఇప్పటికీ ఎవరో ఒకరు బయట పెడితే తప్ప తెలియడం లేదు. తాజాగా ఇలాంటి
ప్రస్తుతం తలెత్తిన తుఫాను నష్టాన్ని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రాథమికంగా 5625 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ఇక పూర్తిస్థాయిలో నష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచనా వేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువచ్చి రాష్ట్రంలో తుఫాను ప్రభావిత
దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఎవరికీ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో సరైన క్లారిటీ ఇవ్వడం లేదని, దీంతో నిర్మాతలు ఆయన మీద మహా గుస్సాగా
వచ్చే వారం వస్తున్న కొత్త సినిమాల్లో కాస్త నోటబుల్ అని చెప్పుకోదగిన వాటిలో ముఖ్యమైంది ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ఈ వెరైటీ లవ్ థ్రిల్లర్ కు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునతో మన్మథుడు
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే.. దుబాయ్లో మూడు రోజుల పాటు పర్యటించారు. పెట్టుబడుల వేటలో ఉన్న ఆయన.. గల్ఫ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న
రీ రిలీజుల విషయంలో ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకూడదు. ఎందుకంటే ఫ్రీగా దొరికే సినిమాలను అదే పనిగా డబ్బులిచ్చి మరీ చూసి సెలబ్రేషన్స్ చేసే వాళ్ళ భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలి. లేదంటే చిక్కులు తప్పవు. అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ అట్టహాసం
భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాజ్భవన్లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో
ఏపీలో జరిగిన మేయర్ దంపతుల దారుణ హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 లక్షల రూపాయల జరిమానా విధించిన