Yuva Samrat Naga Chaitanya is stepping into an entirely new cinematic universe with his upcoming myth-based thriller NC24. Directed by the imaginative filmmaker Karthik Dandu and backed by the prestigious
Yuva Samrat Naga Chaitanya is stepping into an entirely new cinematic universe with his upcoming myth-based thriller NC24. Directed by the imaginative filmmaker Karthik Dandu and backed by the prestigious
The team of Raju Weds Rambai held a grand pre-release event in Hyderabad on Wednesday evening, with actor Kiran Abbavaram attending as the chief guest. Starring Akhil Raj and Tejaswini
వైసిపి అధినేత జగన్ కి ఇప్పుడు పార్టీ నాయకులను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా అనేక నియోజకవర్గాల్లో నాయకులు సమన్వయం లేకపోవడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా వ్యవహరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై
ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా కూల్ గా హ్యాండిల్ చేయడం రాజమౌళి స్టైల్. ఆర్ఆర్ఆర్ టైంలో ఈ సంయమనం చూపించడం వల్లే కొమరం భీమ్ ఇష్యూ రాద్ధాంతం కాకుండా ఆగిపోయింది. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ, అల్లూరి సీతారామరాజుతో స్నేహం గురించి చరిత్రకారులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నాయకుల వ్యవహారశైలి పట్ల ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ప్రజల
రేపు చిరంజీవి 1990 క్లాసిక్ కొదమసింహం రీ రిలీజ్ కానుంది. నిన్న మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్లో క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిర్మాత కె మురళీమోహనరావు ఒరిజినల్ నెగటివ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం ఎంత మేలు చేసిందో స్క్రీన్ మీద
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో అసలు కేసీఆర్పై నమోదైన కేసు ఏంటి? ఆయనపై వచ్చిన అభియోగాలు ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో గవర్నర్
ఒక ఉప ఎన్నిక అనేక మార్పులకు దారి తీస్తోంది. పార్టీలు ఏవైనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలు తగ్గాయి. సీఎం రేవంత్ సహా పార్టీ అధిష్ఠానంపై ఉన్న అసంతృప్తి కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు బీఆర్ఎస్లోనూ మార్పులు
డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం కోసం నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీ బోణీనే ముంబై నుంచి మొదలుపెట్టి తెలుగు మీడియా సైతం చూడని కొన్ని విజువల్స్ ని అక్కడి ప్రతినిధులకు ప్రత్యేకంగా
లోకనాయకుడు కమల్ హాసన్ ఫాన్స్ఎప్పటికీ మర్చిపోలేని పేరు మరుదనాయగం. దీని వెనుకో పెద్ద చరిత్రే ఉంది కానీ సింపుల్ గా చెప్పకుందాం. 1996లో భారతీయుడు బ్లాక్ బస్టర్ అయ్యాక కమల్ తన స్వీయ దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియా మూవీని మొదలుపెట్టారు.