మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేయడం కోసం
మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేయడం కోసం
విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కోహ్లీ బ్యాట్ మాట్లాడితే చాలు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. “ఆట ఇప్పుడే మొదలైంది” అన్నట్లుగా ఆడి ఏకంగా తన 52వ వన్డే సెంచరీని పూర్తి
స్మార్ట్ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై ఫోన్లో సిమ్ కార్డు లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్స్ వాడటం కుదరదు. సైబర్ నేరాలను అరికట్టేందుకు టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఉద్దేశపూర్వకంగా అనని చిన్న చిన్న మాటలు కూడా పెద్ద వివాదానికి దారి తీస్తున్న రోజులు ఇవి. ఈ పరిస్థితుల్లో స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునే వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆచితూచి మాట్లాడాల్సిందే. కానీ లెజెండరీ
గత కొన్ని వారాలుగా ‘ఐ బొమ్మ’ రవి వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఓటీటీల్లోకి వచ్చే కొత్త తెలుగు చిత్రాలను పైరసీ చేసి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్ సైట్ ద్వారా రిలీజ్ చేయడంతో మొదలుపెట్టి.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల సర్వర్లను
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన తనయుడు అకిరా నందన్ మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్ర్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో
ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రాజధాని ఒక మునిసిపాలిటీగా మిగిలిపోకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇచ్చిన 33
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించారు. ప్రపంచంలో ఇంత
ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే కలయికలో తెరకెక్కిన ఆంధ్రకింగ్ తాలూకా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి టాలీవుడ్
మనం అఖండ 2 తాండవం హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న దురంధర్ మీద కూడా చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. అయితే ఫైనల్