హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత రూటు మార్చింది. ఇక అన్నింటిని తెగ తెంపులు చేసుకుని ముందుకు కదలాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ పరంగా తనకు లభించిన అరుదైన అవకాశం ఎమ్మెల్సీ పదవిని వదులుకుంది. ఈ మేరకు రాజీనామా చేయడం,
హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత రూటు మార్చింది. ఇక అన్నింటిని తెగ తెంపులు చేసుకుని ముందుకు కదలాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ పరంగా తనకు లభించిన అరుదైన అవకాశం ఎమ్మెల్సీ పదవిని వదులుకుంది. ఈ మేరకు రాజీనామా చేయడం,
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి లేని పోని కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బెంగళూరులో
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కార్ పై. కావాలని పేదలకు పనికి వచ్చే పథకాలను అన్నింటిని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
అమరావతి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గం లోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి నిర్మాణాలు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియదని, తాను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం సభ్యురాలు డీకే అరుణ భరత సింహా రెడ్డి మర్యాద పూర్వకంగా సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈసందర్బంగా
అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
పెనుకొండ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుందంటూ వెల్లడించారు.. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు
After Kalki 2898 AD, Prabhas returned to the big screen with a fantasy horror-comedy drama, The Raja Saab. The Pan-India release has witnessed dull advance booking in Hindi. The Raja