Prestige Estates Projects Ltd has unveiled plans to acquire a sprawling 16.38-acre land in Padi, Chennai, with an investment of Rs 561 crore.
Prestige Estates Projects Ltd has unveiled plans to acquire a sprawling 16.38-acre land in Padi, Chennai, with an investment of Rs 561 crore.
బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి పోరు లేదన్నారు. తనతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్
అమరావతి : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రశంలు కురిపించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత ఏడాది డిసెంబర్ 30 నుండి ఈ ఏడాది జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ
విజయవాడ : కళలు, సంస్కృతికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్
విజయవాడ : యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సహకారం చేసుకునే దిశగా ముందుకు సాగాలని
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేట సర్వే నంబరు 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, విస్తృతంగా సామాజిక మాధ్యమాలలో
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే సాయం అందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆపద మిత్ర శిక్షణను జిల్లా, గ్రామ స్థాయికి విస్తరిస్తామని హైడ్రా కమిషనర్