Sitara Entertainments has taken a decisive legal step to ensure fairness and transparency in the way reviews and rankings of Anaganaga Oka Raju are handled across digital platforms. The production
Sitara Entertainments has taken a decisive legal step to ensure fairness and transparency in the way reviews and rankings of Anaganaga Oka Raju are handled across digital platforms. The production
Releasing this Sankranthi amid strong buzz, Anaganaga Oka Raju is shaping up as a complete festive entertainer aimed squarely at Telugu family audiences. Starring star entertainer Naveen Polishetty in the
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. జగదేక వీరుడు
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్లోనే మంచి ఊపు చూపించిన ఈ చిత్రానికి.. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తొలి
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట వస్తూ ఉంటుంది. రజనీకాంత్ దళపతిలోని సుందరి నేనే నీవంటా సాంగ్ ని మూడు సందర్భాల్లో
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న కరూర్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకలేకపోవడంతో రేసులో వెనుకబడిన వైనం తెలిసిందే. ప్రభాస్ ఇమేజ్ రక్షణ కవచంలా ఉండటంతో రెండు వందల కోట్ల మార్కు
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి ఫ్యామిలీ జానర్ లోకి వచ్చేశాడు. దాని ఫలితమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులతోపాటు.. చిన్నారులకు కూడా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటలు వంటివి నిర్వహించారు. ఆయా క్రీడలు,
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు సహా.. ఉమ్మడి కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల జోరు పెరిగింది. అయితే.. ఒకప్పుడు కేవలం ఉభయ