మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత తీవ్రమైన పోటీ, తక్కువ థియేటర్ల లభ్యతలోనూ హిట్ కొట్టే దిశగా వసూళ్లు వస్తుండటం టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. క్రమంగా
మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత తీవ్రమైన పోటీ, తక్కువ థియేటర్ల లభ్యతలోనూ హిట్ కొట్టే దిశగా వసూళ్లు వస్తుండటం టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. క్రమంగా
తిరుపతి జిల్లాకు సీఎం చంద్రబాబు భారీ ప్రాజెక్టు ప్రకటించారు. తిరుపతి తలరాత మార్చేలా.. ఏపీ-ఫస్ట్ పథకాన్ని ఆయన ఎనౌన్స్ చేశారు. ఏపీ-ఫస్ట్.. అంటే.. ఇది సాంకేతిక, పరిశోధన సంస్థ. దీనిని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో
ఏపీ మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే కబురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్రజలకు సూచించారు. అన్నట్టుగానే ఆయన తాజాగా శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. కాకినాడకు భారీ
జీవా పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ రంగం హీరో అంటే ఫ్లాష్ అవుతుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి కొడుకుగా తమిళంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న జీవావి ఈ మధ్య తెలుగులో
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పెట్టుబడుల వేటకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 19 నుంచి ఆయన మూడు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు వంటివాటిని ప్రధానంగా
న్యాచురల్ స్టార్ నాని అంటే బయ్యర్ వర్గాల్లో, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ లో ఎంత నమ్మకముందో తెలిసిందే. ఇప్పుడీ ట్రస్ట్ ఓటిటిలకూ వెళ్ళిపోయింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ ఇతర హీరోలతో ఏమో కానీ నాని కొత్త సినిమా
ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాలనను సంస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదిశగా చేయాల్సిన ముందస్తు పనులను వేగంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల సమయ పాలనతోపాటు.. ఫైళ్ల క్లియరెన్స్
విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు ముందు నుంచి అనుకున్నట్టుగా స్లమ్ డాగ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన లుక్ మంచి ఇంటెన్స్ గా ఉంది.
రాష్ట్రంలోని కీలక పార్టీలకు కార్యకర్తల కొరత వెంటాడుతోంది. నిజానికి కార్యకర్తల దన్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలకు..
చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ ఎట్టకేలకు విడుదల కానుంది. మే 1 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు ఇవాళ అఫీషియల్ గా టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు. విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా