The Uttar Pradesh Real Estate Regulatory Authority has successfully secured ₹2,040 crore by addressing over 11,300 protracted disputes. Utilizing a blend of recovery tactics, friendly negotiations, and conflict-resolution techniques, the
The Uttar Pradesh Real Estate Regulatory Authority has successfully secured ₹2,040 crore by addressing over 11,300 protracted disputes. Utilizing a blend of recovery tactics, friendly negotiations, and conflict-resolution techniques, the
ముంబై : హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చినా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ వరుసగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్
అమరావతి : సమర్థవంతమైన నాయకత్వం కలిగిన ఏపీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో అభివృద్దితో పరుగులు పెడుతోంది ఏపీ. ఇందులో భాగంగా అన్ని రంగాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ ట్రాన్స్ కో కీలక ప్రకటన చేసింది. ఈఏడాది
అమరావతి : భారత దేశం ఔన్నత్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువలను ప్రత్యేకంగా విద్యార్థులకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ , ప్రముఖ నటుడు నాగబాబు కొణిదల. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి
చెన్నై : 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము ఏక రూప భారత దేశాన్ని కోరుకోవడం లేదని అన్నారు.
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తనతో పని చేయాలని ప్రతి నటి, నటుడు , టెక్నీషియన్స్ ఆశిస్తారు. కోరుకుంటారు
అమరావతి : ఈ దేశ విముక్తి కోసం ఎందరో తమ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఇవాళ భారత దేశం సమున్నతమైన రీతి లో ముందుకు సాగుతోందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్ : డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన హరీష్ శంకర్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫరెంట్ కథతో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , శ్రీలీలతో
తిరుమల : టీటీడీలో పాలసీ ఆధారిత పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర