Unique homes around the world reflect bold architecture, creativity and innovation beyond traditional housing. These homes include underground houses, cliffside residences, floating homes and eco friendly structures built in extreme
Unique homes around the world reflect bold architecture, creativity and innovation beyond traditional housing. These homes include underground houses, cliffside residences, floating homes and eco friendly structures built in extreme
Lodha Developers saw its net debt climb 15 percent to Rs 6,170 crore. This increase stems from aggressive land acquisitions across Mumbai Metropolitan Region, Delhi-NCR, and Bengaluru. The company is
మేడారం : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు చేపట్టాలంటూ సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి తప్పిన మాటలు, సొల్లు కబుర్లు చెబుతూ తెలంగాణపై నిత్యం విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడని
వరంగల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు.
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో
హైదరాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి. ఆదివారం ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఆయన కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె
హైదరాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బతికే ఉంటారని అన్నారు ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో
హైదరాబాద్: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని
హైదరాబాద్ : రాష్ట్రంలో తాజాగా రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఆంధ్రజ్యోతిలో సింగరేణి లో స్కాం జరిగిందని, దీనిలో ముఖ్యమైన పాత్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్ర ఉందంటూ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు డిప్యూటీ