కేరళ : శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు.
కేరళ : శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు.
చెన్నై : తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు తళపతి విజయ్ పై కామెంట్స్ చేసేందుకు తనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ : మరోసారి కలిసి సినిమా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్. ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ తీశారు. అది సంక్రాంతి
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్బంగా ఆకాష్, భైరవి అర్ద్యా కలిసి నటించిన చిత్రం కొత్త మలుపు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో బుధవారం మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తుండడం
మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత పై ఆసక్తికర
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వచ్చే ఫిబ్రవరి నెలలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగల్ పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొంగల్ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని అన్నారు. తనకు
హైదరాబాద్ : దర్శక, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తను ఇప్పటికే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. అష్ట కష్టాలు పడి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా
హైదరాబాద్ : దర్శకుడు మారుతి సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ , సంజయ్ దత్ తో కలిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్
హైదరాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. పలు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగాస్టార్