The outdoor setting around waterfront homes for sale often shapes how people imagine their daily routines, especially for those who enjoy peaceful walks near the water. Trails can add value,
The outdoor setting around waterfront homes for sale often shapes how people imagine their daily routines, especially for those who enjoy peaceful walks near the water. Trails can add value,
JP Morgan has secured 2.72 lakh sq ft office space in Powai, Mumbai. This deal with Cowrks begins in April. The monthly rent is set at Rs 9.23 crore. The
Companies are using the Insolvency and Bankruptcy Code to acquire prime urban land in India. This process offers clear titles and approvals, reducing risks for developers. Major conglomerates like Adani
చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు లభించింది. ఆయనపై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గతంలో 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షిస్తారని తెలిపారు. మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్
హైదరాబాద్ : కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహారాజా రవితేజతో పాటు అందాల ముద్దుగుమ్మలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్ , సత్య, వెన్నెల కిషోర్
విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో భారీ స్కాం జరిగిందని సిట్ కేసు టేకోవర్ చేసింది. ఈమేరకు చంద్రబాబు నాయుడును
హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవరైనా సరే చైనాకు చెందిన మాంజాలను వాడితే, లేదా ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja
హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయనతార , టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. పాజిటివ్
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని , రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయిందన్నారు. పండుగల