Finding your Geyser not turning on when you need hot water is one of the most frustrating appliance failures in any household, especially during the cold season. This failure can
Finding your Geyser not turning on when you need hot water is one of the most frustrating appliance failures in any household, especially during the cold season. This failure can
Real estate leaders are urging the government for key policy changes in the Union Budget 2026. They want measures to boost housing affordability and liquidity. Suggestions include reviving buyer incentives,
The Uttar Pradesh Real Estate Regulatory Authority has successfully secured ₹2,040 crore by addressing over 11,300 protracted disputes. Utilizing a blend of recovery tactics, friendly negotiations, and conflict-resolution techniques, the
ముంబై : హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చినా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ వరుసగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్
అమరావతి : సమర్థవంతమైన నాయకత్వం కలిగిన ఏపీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో అభివృద్దితో పరుగులు పెడుతోంది ఏపీ. ఇందులో భాగంగా అన్ని రంగాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ ట్రాన్స్ కో కీలక ప్రకటన చేసింది. ఈఏడాది
అమరావతి : భారత దేశం ఔన్నత్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువలను ప్రత్యేకంగా విద్యార్థులకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ , ప్రముఖ నటుడు నాగబాబు కొణిదల. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి
చెన్నై : 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము ఏక రూప భారత దేశాన్ని కోరుకోవడం లేదని అన్నారు.
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తనతో పని చేయాలని ప్రతి నటి, నటుడు , టెక్నీషియన్స్ ఆశిస్తారు. కోరుకుంటారు
అమరావతి : ఈ దేశ విముక్తి కోసం ఎందరో తమ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఇవాళ భారత దేశం సమున్నతమైన రీతి లో ముందుకు సాగుతోందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.