Young actor Thiru Veer and versatile actress Aishwarya Rajesh are coming together for the first time in the upcoming village-based romantic entertainer Oh..! Sukumari. The film is directed by debutant
Young actor Thiru Veer and versatile actress Aishwarya Rajesh are coming together for the first time in the upcoming village-based romantic entertainer Oh..! Sukumari. The film is directed by debutant
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్. తొలి సినిమా వెళ్ళిపోమాకేలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన అతను.. రెండో సినిమా ఫలక్నుమా దాస్కు ఎవ్వరూ ఊహించని మేకోవర్ ఇచ్చాడు. అగ్రెసివ్ క్యారెక్టర్లో చెలరేగిపోయి
ఒక సన్నివేశం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు.. ఎమోషన్ బాగా పండడం కోసం.. ఆర్టిస్టులు పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే ఏడ్చేయడం.. కొట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. తాను కథానాయికగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో అలాగే జరిగిందని అంటోంది
తెలుగులో చాలామంది స్టార్లు ఉన్నారు. వారికి రకరకాల ట్యాగ్స్ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకుని ఓ హీరో వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈటీవీ ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్.. తన తొలి సినిమా లాంచ్ ఈవెంట్లో
‘శంబాల’కు ముందు ఆది సాయికుమార్ ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న అతడికి.. ఆ తర్వాత థియేట్రికల్ సక్సెస్ లేదు. కానీ అతడికి ఏ దశలోనూ అవకాశాలకు మాత్రం లోటు లేదు. వరుసగా
వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా రూటు మార్చి పీరియాడిక్ సెటప్స్ వైపు వెళ్ళిపోతున్నాడు. వాటిలో ముందుగా వస్తున్నది రణబాలి. తనతో టాక్సీవాలా, నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన
తమిళనాడులో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ హిందీ భాషను బలవంతంగా కేంద్రం తమ ప్రజలపై రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇదే
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, రెండేళ్ల నుంచి ఈ కేసును కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని,
రెడ్ బుక్ ను చూస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని, రకరకాల సాకులు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి లోకేశ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని, అటువంటి వారి పేర్లే రెడ్
ప్రెస్, ఫలానా ప్రభుత్వ అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా వాహనాల మీద అధికారికంగా స్టిక్కర్లు అంటించడం తప్పేమీ కాదు. అయితే, కొందరు అనధికారికంగా ఆ స్టికర్లు వేసుకొని చలామణీ కావడం తప్పు. ముఖ్యంగా బైకులు, కార్ల మీద ప్రెస్ అని రాసుకొని