The Supreme Court has affirmed the initiation of insolvency proceedings against Bhasin Infotech and Grand Venezia. This ruling stands as a firm defense of the rights of both homebuyers and
The Supreme Court has affirmed the initiation of insolvency proceedings against Bhasin Infotech and Grand Venezia. This ruling stands as a firm defense of the rights of both homebuyers and
Affordable housing initiatives in Gurugram and Faridabad are currently at a standstill. The surging costs associated with land and construction have made existing price structures impractical for developers to comply
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై భగ్గుమన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ
మంగళగిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగవద్దని , కాస్త సంయమనం పాటించాలని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు , సీఎం
మంగళగిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్లా
హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో విజయవంతమైన పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ
న్యూఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో తాము ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్రకటించడంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను
ముంబై : ఇండియాకు చెందిన అత్యంత జనాదరణ పొందిన జర్నలిస్టు పాల్కీ శర్మ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు . తాను ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా