విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి సినిమా కూలీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ తీవ్ర నిరాశకు గురి చేసిన
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి సినిమా కూలీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ తీవ్ర నిరాశకు గురి చేసిన
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ప్రజలు ఛీత్కరించిన విషయంతెలిసిందే. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పరిమితం అయింది. ఇలా
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూస్తే కన్యాకుమారిలో ఉండే ఒక అమ్మాయి కొరియా వెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకుంటుంది.
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ ఆన్లైన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు.. తేడా కొడుతున్నాయి. నాస్తికత్వం-సనాతన ధర్మంపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆయన డ్యూయల్
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన అంబటి రాంబాబు గృహాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో జగన్
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్కు అందుబాటులో ఉండటం కష్టమే అని తెలుస్తోంది. దీంతో కమిన్స్ రాకుంటే ఆ ప్లేస్లో
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి 27 కు ఒక రోజు ముందు మార్చి 26 ఉస్తాద్ భగత్ సింగ్ అధికారికంగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ ‘ది లెజెండ్’తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా నటుడిగా తన తృష్ణను తీర్చుకునే ఉద్దేశంతో ఎంత నష్టమైనా
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు మొబైల్ వాడొద్దని మందలించడంతో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున 2