అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి 1. కానీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. 12ఏ రైల్వేకాలనీ డిజాస్టర్ అయ్యాక అల్లరోడి
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి 1. కానీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. 12ఏ రైల్వేకాలనీ డిజాస్టర్ అయ్యాక అల్లరోడి
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు వందల సినిమాల ప్రయాణం చాలా తేలికగా చేయగలిగారు. ఏడు పదుల వయసులోనూ హుషారుగా నటిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కథ
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే ఉంది. ఇద్దరూ పరస్పర నమ్మకంతో పని చేస్తుంటారు. నాగవంశీ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్తో పాటు అతడి బాబాయి చినబాబు హారిక
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. చరణ్ భార్య ఉపాసన ఒకే కాన్పులో మగబిడ్డ, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐతే ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో టపాసులు
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి కలయికలో సినిమా గురించి 2010 ప్రాంతంలోనే వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాలతో ఈ కాంబినేషన్ ఆలస్యం అయింది. ఐతే
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి లాంటి స్ట్రెయిట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే విలక్షణతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తన ప్రత్యేకత.
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన ‘విశ్వంభర’ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల రిలీజ్ కూడా లేటవుతోంది. ఐతే ప్రస్తుతం ఖాళీగా
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్ బాబు, ప్రియాంకాచోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఇంటర్వ్యూలతో పాటు రాజమౌళి విడిగా చేసిన ఒక ముఖాముఖీ తాలూకు క్లిప్స్