నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరగగా ఫిబ్రవరి అనుకున్న విడుదల ఏప్రిల్ కు వెళ్లిపోవడంతో ప్రమోషన్లకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే దాని మీద
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరగగా ఫిబ్రవరి అనుకున్న విడుదల ఏప్రిల్ కు వెళ్లిపోవడంతో ప్రమోషన్లకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే దాని మీద
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయి అక్కడ అదిరిపోయే సినిమాలు చేసింది. పింక్, నామ్ షబానా, ముల్క్, తప్పడ్, హసీన్ దిల్రుబా లాంటి సినిమాలతో తాప్సి
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే చేసింది. బాలీవుడ్లో ‘మున్నా మైకేల్’ సినిమాతో కథానాయికగా పరిచయం అవ్వగానే.. తెలుగులో ‘సవ్యసాచి’ సినిమా చేసే అవకాశం లభించింది. తర్వాత
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయగా, వేలాది వాహనాలు రోడ్డుపైనే
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్ గా ఉంది. ఆమెతో ఫస్ట్ లుక్ కూడా వదిలారు. తర్వాత రకరకాల కారణాలతో ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేని తీసుకొచ్చారు.
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందా? అంటే మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు కాబట్టి ఔననే అనాలా?
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది.
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తోనే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు యానిమల్ తో తన బోల్డ్ సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తను రాసిన కథలను చిన్న బడ్జెట్ లో ప్రతిభ గల దర్శకులతో చేస్తుంటాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్ లాంటి ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి ఇది గట్టి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఉన్న సహకార నమూనా