అమరావతి : లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినం ఘనంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి