Over 300 families in Gurgaon’s Ansal Heights have appealed to DTCP, Haryana, after living in their homes for nearly a decade without a mandatory occupancy certificate. The developer promised the
Over 300 families in Gurgaon’s Ansal Heights have appealed to DTCP, Haryana, after living in their homes for nearly a decade without a mandatory occupancy certificate. The developer promised the
హైదరాబాద్ : భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా
ఖమ్మం జిల్లా : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా సంకల్పం అని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కాదు, అభివృద్ధే మా
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి స్పందించాడు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెలలోనే ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా తో
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ సచివాలయంలో కీలక మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పలు ప్రధాన అంశాలపై చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్
న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మరాఠా వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం సందర్బంగా నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర సావర్కర్ కు కేంద్ర సర్కార్
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేదన చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు.
తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన
అమరావతి : ఏపీలో చోటు చేసుకున్న బర్డ్ ఫ్లూ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన
అమరావతి : నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగించారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి