దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు లేరు. కొన్నేళ్ల ముందు ‘యురి’ చిత్రంతో ఆదిత్య ధర్ ఎలా బాక్సాఫీస్ను షేక్ చేశాడో తెలిసిందే. అదే దర్శకుడు ‘దురంధర్’తో ఇండస్ట్రీ హిట్
దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు లేరు. కొన్నేళ్ల ముందు ‘యురి’ చిత్రంతో ఆదిత్య ధర్ ఎలా బాక్సాఫీస్ను షేక్ చేశాడో తెలిసిందే. అదే దర్శకుడు ‘దురంధర్’తో ఇండస్ట్రీ హిట్
సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోయింది. ఐదు సినిమాలు రిలీజైతే.. ఒకటి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. రెండు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఒకటి యావరేజ్గా ఆడింది. ఒక్క చిత్రమే ఫ్లాప్ అయింది. దానికి కూడా ఉన్నంతలో బాగానే వసూళ్లు వచ్చాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొట్టోడా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే మరోసారి రేవంత్ ను కేటీఆర్
రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి
బలుపు చేష్టలు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడో వ్యాపారి కొడుకు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటమే కాదు.. అమాయకుల ప్రాణాల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన తీరును చూస్తే నోట మాట
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది… ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి… ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతున్నాయి… లబ్ధిదారులకు పథకాలన్నీ అందుతున్నాయి… ఇదంతా పైకి కనిపిస్తోంది. అయితే, క్షేత్ర స్థాయిలో
కళ్యాణ్ కృష్ణ కురసాల.. తొలి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు. వైకాపా నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడే ఇతను. ఐతే ఇలాంటి గుర్తింపులు సినీ రంగంలో పరిచయాల వరకు ఉపయోగపడతాయి కానీ.. సినిమా చేసే
చింతపండు నవీన్…అలియాస్ తీన్మార్ మల్లన్న..తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్…ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటిషన్ గా మారిపోయారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు. బీజేపీ,
భారతీయ సినిమా చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. ఈ మలయాళ చిత్రాన్ని ఇండియాలోని పలు భాషల్లోనే కాక విదేశీ భాషల్లో సైతం రీమేక్ చేశారంటే.. అదెంత పవర్ ఫుల్ మూవీనో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలు క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా మారుతున్నాయి. ఎప్పుడూ దిగ్గజ జట్లే గెలుస్తాయన్న అంచనాలను పటాపంచలు చేస్తూ, చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా వంటి