Afghanistan have their back against the wall in a tough Group D after their loss in the opening game to New Zealand in Chennai last week. Rashid Khan’s side now
Afghanistan have their back against the wall in a tough Group D after their loss in the opening game to New Zealand in Chennai last week. Rashid Khan’s side now
Mumbai Indians have denied Royal Challengers Bengaluru permission to use DY Patil Stadium for IPL 2026, citing catchment area restrictions that require an NOC from MI. With Navi Mumbai ruled
Pakistan cricket team star Sahibzada Farhan has promised that the team will play against India with a very different mindset when the two sides meet in Colombo on February 15.
There is good news for the cricket lover that the India–Pakistan T20 World Cup is going to be held as Sri Lanka hosts IND vs PAK. The match is now
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇరువురి
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే తన అటిట్యూడ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వచ్చాడు. ఆ తర్వాత పుష్ప మూవీలో
హైదరాబాద్ : ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకే రోజు నగరం నలువైపులా 4 చోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలు తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండు చోట్ల 1100ల
హైదరాబాద్ : పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవను
అమెరికా : ప్రవాస భారతీయులకు కోలుకోలేని షాక్ నిర్ణయం తీసుకుంది అమెరికా సర్కార్. హెచ్ -1బి వీసా కార్యక్రమాన్ని ముగించచే బిల్లును యుఎస్ శాసన సభ్యుడు ఇవాళ ప్రవేశ పెట్టారు సభలో. ఫ్లోరిడాకు చెందని రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా బుధవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత కీలకమైన సింగరేణి సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్