The Supreme Court has questioned the effectiveness of Real Estate Regulatory Authorities across India. Justices expressed disappointment, stating these bodies primarily aid defaulting builders. The court suggested states reconsider the
The Supreme Court has questioned the effectiveness of Real Estate Regulatory Authorities across India. Justices expressed disappointment, stating these bodies primarily aid defaulting builders. The court suggested states reconsider the
Maharashtra has permanently abolished the annual non-agricultural (NA) tax, a move expected to accelerate redevelopment of housing societies. The reform eliminates the need for separate collector permissions for NA land
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి టెండర్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన వల్లనే నైనీ
హైదరాబాద్ : ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉపేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన
ఉత్తర కొరియా : ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందనే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన తదుపరి పాలకురాలిగా తన కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవుననే జనం అంటున్నారు. దక్షిణ కొరియా
ఆఫ్గనిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తన సారథ్యంలో నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో తమ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్రకటించింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని
నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు శ్రీశైలం క్షేత్రానికి రానున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు
నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది.
అమరావతి : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెషల్ బస్సులు కేటాయించామన్నారు