సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు. గతంలో అతడికి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరిలో ఎవరి గురించి చెప్పాడో కానీ..
సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు. గతంలో అతడికి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరిలో ఎవరి గురించి చెప్పాడో కానీ..
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 2018లో అమల్లోకి వచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం చెల్లుబాటు సవాలు చేస్తూ
అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి
శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే నిన్నటి దాకా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్ణయాలు మారిపోయాయి.
ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రామ్
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం అరుదైన విషయం. ఎప్పుడో తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఇలా రిలీజ్ కాగా.. మళ్లీ చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై
ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు. జై హనుమాన్ షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం . మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ విజువల్ గ్రాండియర్ అనౌన్స్ మెంట్
గత ఏడాది అనుష్క ఘాటీ రూపంలో దర్శకుడు క్రిష్ చాలా చేదు అనుభవాన్ని ఎదురుకున్నారు. కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది కానీ డిజాస్టర్ కావడంతో డిఫెండ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చాలదు అన్నట్టు పాక్షికంగా డైరెక్ట్ చేసిన
గుణశేఖర్ యుఫోరియా రెండో వారంలో అడుగు పెట్టకముందే బాగా స్లో అయిపోయింది. ప్రమోషన్ల పరంగా దర్శకుడు తన వంతుగా ఎంత కష్టపడినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ కావడంలో కంటెంట్ సక్సెస్ కాలేకపోయింది. ఒక సీరియస్ ఇష్యూని పచ్చిగా, నిజాలు అర్థమయ్యేలా
నిన్న జరిగిన శ్రీవిష్ణు మృత్యుంజయ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హుసేన్ షా కిరణ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు సుకుమార్ రైటింగ్ టీమ్ లో ఇప్పటికీ కొనసాగుతున్న ఈయన రామ్