నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో కథ లేదని కొందరు కనుక్కున్నారని, సీన్ల మీద స్టోరీ రాశామని అన్నారని, కానీ స్టోరీ గట్రా ఆశించకుండా ఊరికే నవ్వుకోవడానికి
నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో కథ లేదని కొందరు కనుక్కున్నారని, సీన్ల మీద స్టోరీ రాశామని అన్నారని, కానీ స్టోరీ గట్రా ఆశించకుండా ఊరికే నవ్వుకోవడానికి
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న రాబోతోంది. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించిన ఏదో టాపిక్ జనాల్లో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో విలక్షణ
నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో డిజాస్టర్ చవి చూశాక మళ్ళీ కనిపించలేదు. దాని మీద భారీ నమ్మకం పెట్టుకుంటే అది కనీస స్థాయిలో ఆడకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కేవలం క్లైమాక్స్ నమ్ముకుని ఒక రొటీన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా
గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను
పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు
ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత
బంగ్లాదేశ్ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా షేక్ హసీనా హవా నడిచింది. ఆమె భారత్కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా ఉండేవారు. కానీ ఇటీవలి హింసాత్మక గొడవలతో ఆమె దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల ప్రవాసం
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓటిటిలో వచ్చి అక్కడా కూడా రికార్డుల బూజు దులుపుతోంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చూపు విశ్వంభర వైపు వెళ్తోంది. విఎఫ్ఎక్స్ పనుల మీద ఏడాదికి పైగానే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ