Luxury flats in Gandhinagar offer a sophisticated lifestyle and world-class infrastructure, that appeal to global professionals seeking premium homes in India’s fintech hub. Spanning 886 acres, Gujarat International Finance Tec-City
Luxury flats in Gandhinagar offer a sophisticated lifestyle and world-class infrastructure, that appeal to global professionals seeking premium homes in India’s fintech hub. Spanning 886 acres, Gujarat International Finance Tec-City
Shaped by NRI and HNI preferences, premium apartments in Kochi are increasingly defined by waterfront living and thoughtful planning that align global lifestyles with enduring residential value. Once a historic
శ్రీలంక : అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో
హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భర్త మహాశయులుకు విజ్ఞప్తి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి.
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా తన
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు
అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉండడం పట్ల
అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా
అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్