నిన్న నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. మేము స్వయంభులో ఏఐ టెక్నాలజీ వాడలేదని, అన్ని ఒరిజినల్ ఎఫెక్ట్స్ అని, ఇటీవలే కంటెంట్ విడుదల చేసిన మరొకరిలా తాము ఏఐ నింపలేదని కామెంట్ చేయడం రకరకాల అర్థాల్లో
నిన్న నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. మేము స్వయంభులో ఏఐ టెక్నాలజీ వాడలేదని, అన్ని ఒరిజినల్ ఎఫెక్ట్స్ అని, ఇటీవలే కంటెంట్ విడుదల చేసిన మరొకరిలా తాము ఏఐ నింపలేదని కామెంట్ చేయడం రకరకాల అర్థాల్లో
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోగా విజయాలు అందుకోవడం, స్టార్ ఇమేజ్-ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి అరుదైన ఘనతను అందుకున్న వాళ్లు.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేయకపోవడం, సక్సెస్ను నిలబెట్టుకోలేకపోవడం ఆశ్చర్యం
ఇంకో మూడు రోజులు దాటితే టాక్సిక్ విడుదల కేవలం నెల రోజుల్లో ఉంటుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఎలాంటి సౌండ్ లేకపోవడం చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దురంధర్ 2 లాంటి పోటీని ఎదురుగా పెట్టుకుని నిర్లిప్తంగా ఉండటం ఎంత మాత్రం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్. అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన
సీనియర్ నటుడు అర్జున్ కు యాక్షన్ హీరో అని పేరు. కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశాడు అర్జున్. 90వ దశకంలో జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. దీంతో పాటు స్వీయ దర్శకత్వంలో నటించిన ‘జైహింద్’ సైతం
సంక్రాంతి తర్వాత మళ్ళీ అదే స్థాయిలో కాదు కానీ అందులో సగం ఊపు కూడా ఫిబ్రవరిలో కనిపించడం లేదు. సంతోష్ శోభన్ ‘ఫ్రెండ్లీ కపుల్’కి పాజిటివ్ టాక్ వచ్చినా గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో అమ్ముడుపోయిన టికెట్లు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు
ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే నిన్నటితరం తెలుగు ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. కెరీర్ ఆరంభంలో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తిరుగులేని విజయాలందుకుని వైభవం చూసిన అతను.. ఆ తర్వాత సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయిపోవడం, చివరికి
సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవి ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కార్యకలాపాల విభాగ
తెలంగాణ రాజకీయాల్లో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ లు చేతులు కలిపాయి. ఫలితంగా మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి నిన్నటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్య ఫెవికాల్