మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు గెలుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. 2027 సంక్రాంతి విడుదలనే విషయం
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు గెలుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. 2027 సంక్రాంతి విడుదలనే విషయం
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. ప్రత్యూషతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన సిద్దార్థరెడ్డికి హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ,
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన విషయం. గతంలో బాలకృష్ణ, నాని ఇది అనుభవించారు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చేశాయి. వాళ్ళిద్దరి హయాంలో
ప్రేమతో మీ కార్తీక్ అని వచ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో RX 100 సినిమాతో యువతని ఉర్రూతలూగించేలా చేశాడు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. RX 100 సక్సెస్ తో అతనికి ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోనే హిప్పీ, గుణ 369
తమిళంతో పాటు తెలుగులోనూ ఒక దశలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా ఉండేది రెజీనా కసాండ్రా. పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేదన్న మాటే కానీ.. మిడ్ రేంజ్ స్టార్ హీరోలతో చాలా చిత్రాల్లోనే నటించింది. తెలుగులో రవితేజ, గోపీచంద్,
కొన్ని రోజుల కిందట బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా.. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అల్లు అర్జున్ను కలవబోతే.. ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూడకూడదు, సార్ అనే
హిందీలోనే కాదు తెలుగుతో సహా ఇతర బాషల ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమా దురంధర్ 2 ది రివెంజ్. మార్చి 19 విడుదల ఎంతో దూరంలో లేకపోవడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇంకా దీని షూటింగ్
రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించంది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను నిందితుడు సిద్దార్థ రెడ్డి సవాలు చేస్తూ వేసిన
దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి ముళ్ల మీద పరిగెత్తుతున్నట్టు ఉంది. ఆల్రెడీ పెద్ది విడుదల తేదీ మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంకో నెల రోజులు అదనపు సమయం దొరికినా ఒత్తిడి మాత్రం అలాగే కొనసాగుతోందని
జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాలను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. తొలి సభ్యత్వం తనే తీసుకుని పార్టీకి 2 కోట్ల