నిజామాబాద్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం
నిజామాబాద్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం
అమరాతి : మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు . ఆలయానికి వచ్చిన కొల్లు రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు
ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు , లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరాఠా లోని బివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ను బెదిరించిన కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిపై ఎల్ఓసీ జారీ అయ్యింది. బెదిరింపు ఆడియో క్లిప్ ను పంజాబ్ , హర్యానా పోలీసులకు పంపించినట్లు పోలీసులు
అమెరికా : దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి భారత దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా తమకు సుంకాలు చెల్లిస్తుందని, కానీ తాము వారికి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించే ప్రసక్తి లేదన్నారు. శనివారం ట్రంప్ మీడియాతో
తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
తిరుమల : త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్
Suriya is currently involved in the filming of his two upcoming projects, tentatively titled Suriya 46 and Suriya 47. Amid the shoot, the latter’s director, Jithu Madhavan, opened up about
Ajith Kumar is currently participating in his latest racing season, with reports suggesting that he will soon begin work on his next project with director Adhik Ravichandran. Now, director Siva