Pakistan cricket team star Sahibzada Farhan has promised that the team will play against India with a very different mindset when the two sides meet in Colombo on February 15.
Pakistan cricket team star Sahibzada Farhan has promised that the team will play against India with a very different mindset when the two sides meet in Colombo on February 15.
There is good news for the cricket lover that the India–Pakistan T20 World Cup is going to be held as Sri Lanka hosts IND vs PAK. The match is now
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇరువురి
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే తన అటిట్యూడ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వచ్చాడు. ఆ తర్వాత పుష్ప మూవీలో
హైదరాబాద్ : ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకే రోజు నగరం నలువైపులా 4 చోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలు తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండు చోట్ల 1100ల
హైదరాబాద్ : పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవను
అమెరికా : ప్రవాస భారతీయులకు కోలుకోలేని షాక్ నిర్ణయం తీసుకుంది అమెరికా సర్కార్. హెచ్ -1బి వీసా కార్యక్రమాన్ని ముగించచే బిల్లును యుఎస్ శాసన సభ్యుడు ఇవాళ ప్రవేశ పెట్టారు సభలో. ఫ్లోరిడాకు చెందని రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా బుధవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత కీలకమైన సింగరేణి సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్
కోల్ కతా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరించిన తీరు పై స్పందించాడు. ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్నాయి.
శ్రీలంక : టి 20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో అమెరికా జట్టుపై విజయం సాధించింది పాకిస్తాన్. పాక్ జట్టుకు చెందిన ఫర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.