అమరావతి : మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం
అమరావతి : మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం
అమరావతి : లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినం ఘనంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి
తిరుమల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో
తిరుపతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మారబోతోందని అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయన లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆనవాళ్లు చెరిపి వేయాలని చూస్తున్నాడని, కానీ ఆయన ఆటలు సాగవన్నారు.
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియన్ల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్ సభ సాక్షిగా. ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం కాసులను కొల్లగొట్టడమే ప్రధానంగా పెద్ద ఎత్తున
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పవర్ లోకి వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పూర్తి పారదర్శకతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామన్నారు. భవిష్యత్
హరారే : అండర్ -19 భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది.
Drishyam 3, starring Mohanlal in the lead role, is slated to release in theatres on April 2, 2026. Directed by Jeethu Joseph, the film is set to serve as the