The Supreme Court has underscored the importance of environmental stewardship, imposing a hefty Rs 5 crore fine on a construction firm for breaching eco-friendly regulations. The court highlighted that larger
The Supreme Court has underscored the importance of environmental stewardship, imposing a hefty Rs 5 crore fine on a construction firm for breaching eco-friendly regulations. The court highlighted that larger
విజయవాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై
శ్రీసత్యసాయి జిల్లా : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. తన వయసు 75 ఏళ్లు. కానీ ఆయన ఇప్పటికీ చలాకీగా ఉంటారు. నిత్యం పనిలో నిమగ్నమై ఉంటారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా పాలనా పరంగా నిత్యం చైతన్యవంతంగా
అమరావతి : ఏపీలో తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగలపూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో కీలకమైన నటుడిగా ఉన్నారు దళపతి విజయ్. తను ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని, ఏ ఒక్క సీటు కోల్పోకూడదని స్పష్టం
సెరియా : ప్రపంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపులర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జకోవిచ్. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మరో రికార్డ్ కు చేరువలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్
హైదరాబాద్ : తెలంగాణ మట్టిలో మొలకెత్తిన గొంతుక, ప్రజా స్వరపేటిక గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ జయంతి ఇవాళ. ఆయన మన మధ్య లేరు. కానీ తను పాడిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. మనల్ని గాయపరుస్తూనే ఉంటాయి. చని
కాకినాడ: అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.