The upcoming international film “King Buddha” is drawing global attention as its Hollywood director Satya Reddy joined a peace walk led by Buddhist monks in Telangana. Sixty monks from Thailand
The upcoming international film “King Buddha” is drawing global attention as its Hollywood director Satya Reddy joined a peace walk led by Buddhist monks in Telangana. Sixty monks from Thailand
The makers of the romantic drama “Couple Friendly” have officially announced that the film has grossed ₹12.67 crores worldwide within just 10 days of its release. The film, featuring Santosh
The makers of the upcoming Telugu entertainer Vishnu Vinyasam have released the third single “Emi Raa Balaraju,” adding fresh excitement to the film’s promotions ahead of its theatrical release on
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రజల మనసు చూరగొనేలా నిర్ణయాలు తీసుకుంటోంది. సోమవారం.. పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి.. 5 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్ కోసమని అర్థమవుతున్నా దాని వెనుక మరో కోణం కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా కొందరు నెటిజెన్లు సత్య, దురంధర్
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్ గంటల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరు. అందుకే మేకర్స్ జనాన్ని ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. మార్చి నుంచి వాయిదా పడి ఆగస్ట్ కు వెళ్ళిపోయాక అభిమానులు దీని కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు అన్నారు. తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే తన ట్యాగ్ అతిశయోక్తిలా ఏమీ అనిపించదు. నిజంగానే తన సినిమాలు భలే వినోదాన్ని పంచుతున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు నుంచి కోరుకుంటున్నారు. 2010 ప్రాంతంలోనే సాధ్యం కావాల్సిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు రెండేళ్ల ముందు ముందుకు కదిలింది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై