ముంబై : మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో తెలియదని అన్నారు. తనకు రావాలంటే ఇక్కడ పాస్ పోర్టు రావాల్సి ఉంటుందన్నారు. కానీ అది దొరకడం లేదన్నారు.
ముంబై : మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో తెలియదని అన్నారు. తనకు రావాలంటే ఇక్కడ పాస్ పోర్టు రావాల్సి ఉంటుందన్నారు. కానీ అది దొరకడం లేదన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పాలనా పరంగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో 10 ఏళ్లపాటు ఏలిన కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన
ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లింలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు భారత
హైదరాబాద్ : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వస్తున్నది వేసవి కాలం అని, ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా పెనుముప్పు సంభవిస్తుందని
న్యూఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సమావేశం కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ వన్ గా
విజయవాడ : ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర
అమరావతి : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు జాబ్స్ తో పాటు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఏపీ శాసన సభను సందర్శించారు స్టూడెంట్స్. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా
హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ 2047 విజన్ దేశానికే రోల్ మోడల్ గా మారిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బయో సదస్సు 2026ను ప్రారంభించి ప్రసంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్
Varanasi, starring Mahesh Babu in the lead role, is slated for release on April 7, 2027. As Priyanka Chopra Jonas plays the co-lead, she recently reacted to working with director