A civic investigation revealed that construction debris from nearly 2,000 Mumbai redevelopment projects never reached designated disposal sites. Environmentalists suspect the waste was sold to the land mafia for encroaching
A civic investigation revealed that construction debris from nearly 2,000 Mumbai redevelopment projects never reached designated disposal sites. Environmentalists suspect the waste was sold to the land mafia for encroaching
హైదరాబాద్ : 24 ఏళ్ల తర్వాత భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి ప్రత్యూష కేసుపై. మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష కేసులో కీలక నిందితుడిగా ఉంటూ బెయిల్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్లనేనని అన్నారు. దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్ : వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో జరగిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్రసంగించారు. జీవవిజ్ఞాన రంగానికి చెందిన
ముంబై : పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బాసటగా నిలిచారు తన కాలంలో ఆడిన 14 మంది అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మాజీ కెప్టెన్లు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రధాని
నల్లగొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మున్సిపల్ , మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజయాన్ని చేకూర్చి పెట్టారని అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ పట్టణంలో
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ మహాశయుడు ఒక్క ఇండియాకే కాదని ఆయన జీవితం యావత్ ప్రపంచానికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు శ్రీలంక దేశ అధ్యక్షుడు అసుర కుమార దిశా నాయక. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక
న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. సత్యం బతికే ఉందని తేలి పోయింది. ఒకటా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇదిలా
అమరావతి : రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామని చెప్పారు.