Gurugram police have arrested Puneet Beriwala, CEO of Vipul Limited, for allegedly duping lawyers of Rs 6 crore. Beriwala promised high returns on an investment in a real estate project
Gurugram police have arrested Puneet Beriwala, CEO of Vipul Limited, for allegedly duping lawyers of Rs 6 crore. Beriwala promised high returns on an investment in a real estate project
తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం
అమరావతి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ
అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లు, లింకు రోడ్ల అభివృద్ధి కోసం ఏంఎంసీల ఆదాయం సరిపోక మార్కెట్ సెస్ను వరిపై
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి , టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు సంచలనంగా మారారు. తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. దీంతో తనను వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్ల
హైదరాబాద్ : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందజేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధ భరితంగా మారాయి. గుర్రపు డెక్క వ్యాపించి దోమలకు కేంద్రాలుగా నగరంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు