Actor Rashmika Mandanna has added another major milestone to her career by winning the Best Actress award at the prestigious Gaddar Awards for her performance in the film The Girlfriend.
Actor Rashmika Mandanna has added another major milestone to her career by winning the Best Actress award at the prestigious Gaddar Awards for her performance in the film The Girlfriend.
నేపాల్ రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద మార్పు చోటుచేసుకుంది. దేశంలో దశాబ్దాలుగా ఏలుతున్న పాత తరం నాయకులను కాదని, యువత అంతా ఒక ర్యాపర్ వెనుక నిలిచింది. ఖాట్మండు మేయర్గా గుర్తింపు పొందిన బాలేంద్ర షా (బాలెన్) ఇప్పుడు
ఒక సీక్వెల్ కి విపరీతమైన హైప్ రావడం బాహుబలి, కెజిఎఫ్, పుష్పకు చూశాం. అవి మొదటి భాగాలు రిలీజ్ కాకముందే బజ్ తెచ్చుకున్నవి. కానీ దురంధర్ కేసు అది కాదు. గత డిసెంబర్ లో విడుదల ముందు రోజు ప్రెస్ ప్రీమియర్
తమిళనాట టీవీకే పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్నికల పోటీకి సై అంటున్న తమిళ అగ్ర కథానాయకుడు విజయ్.. ఇటీవల ఒక వ్యక్తిగత వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు కోరుతున్న భార్య సంగీత.. అతడికి
ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తోంది ప్రియమణి. కెరీర్ ఆరంభంలోనూ ఆమె సంప్రదాయ పాత్రలే చేసింది. అలాంటి అమ్మాయి.. మధ్యలో గ్లామర్ రోల్స్లో మామూలుగా రెచ్చిపోలేదు. ముఖ్యంగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ద్రోణ’ అనే చిత్రంలో చేసిన బికినీ షో
వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా ఆయన వ్యూహం, దూకుడుపై అంచనాలు వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను మచ్చిక
ప్రపంచంలోని పలు దేశాల్లో వృద్ధ జనాభా ఇప్పుడు పెను సవాలుగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మనదేశం మాత్రమే ప్రస్తుతం యువత ఎక్కువగా ఉందన్నారు. అయితే వచ్చే 20 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి కూడా తారుమారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు గత కొన్నేళ్లలో చెప్పిన డేట్ కన్నా వారం ముందు వస్తున్న స్టార్ హీరో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులకు బోలెడు అంచనాలున్నాయి. హరీష్ శంకర్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా గబ్బర్
2025 గద్దర్ అవార్డుల ప్రకటన జరిగిపోయింది. ఎప్పుడో దశాబ్దంకు పైగా ఆగిపోయిన నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్ పేరుతో తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఉగాది ఇంకా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చాలా ఏళ్ల కిందట అడ్వాన్స్ ఇచ్చారు. ముందు ఈ బేనర్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు.