అస్సాం : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీపై. శనివారం ఆయన అస్సాం రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నిప్పులు చెరిగారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు.