హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో వస్తున్న యాప్స్ యాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్
హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో వస్తున్న యాప్స్ యాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్
న్యూఢిల్లీ : తిరుపతి, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి ఢిల్లీ నుంచి స్పందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ఆయన ఈ ఘటనలపై తీవ్ర
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు
కేరళ : తన జర్నీ పూల పాన్పులా సాగలేదని అన్నాడు కేరళ క్రికెటర్ , ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్. తను మీడియాతో మాట్లాడాడు. తన ప్రయాణం సాఫీగా ఏమాత్రం సాగలేదన్నాడు. ప్రతి రోజూ నేను ఇవాళే
అమరావతి : ఏపీ సర్కార్ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌజన్లకు తీపి కబురు చెప్పింది. రంజాన్ పవిత్ర పండుగను పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ : భారత క్రికెట్ టి20 జట్టు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా రికార్డ్ బ్రేక్ చేస్తూ ప్రపంచ క్రికెట్ లో పొట్టి ఫార్మాట్ లో నిర్వహించిన వరల్డ్ కప్ గెలుచు కోవడం పట్ల ఆనందం
న్యూఢిల్లీ : భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డుల ప్రధానోత్సవం లో విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. ఇదిలా ఉండగా కల్నల్ సికె నాయుడు
తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని స్పష్టం చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
తిరుమల : టీటీడీ శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటాను విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు
తిరుపతి : ఆ దేవ దేవుడి కరుణ కటాక్షం వల్లనే తాను ఈ మహత్ కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం దక్కిందన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలోని శ్రీ