ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక, గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలపైనా తన పట్టును